మిర్చియార్డు గౌరవ అధ్యక్షులు గా ఎన్నికైన ఎమ్మెల్యే గిరిధర్
గుంటూరు ఎటుకూరు రోడ్ లోని సూర్యసేవర ఎస్టేట్ లో నవ్యాంధ్రప్రదేశ్ MRPS అధ్యక్షులు పరిసపోగు శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో గుంటూరు పశ్చిమ నియోజకవర్గం లోని అరండల్ పేట 1వ లైన్ నందు రోడ్ పక్కన ఉన్న బంకుల ద్వారా చిన్న,చిన్న చిరువ్యాపారం చేసుకొంటున్న 250 మంది మునిసిపల్ కార్పొరేషన్ ద్వారా గుర్తింపు కార్డ్ లు…